• Login / Register
  • Site Logo

    భారీ వర్షానికి తడిసి ముద్దైన వరి, పత్తి

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలో నాలుగైదు రోజులుగా కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది.చేతికి వచ్చిన పత్తి చేనులోనే తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరిపైరు నేలవాలింది. పెట్టిన పెట్టుబడులు వచ్చేలా లేవని తమకు ఆత్మహత్యలే చరణ్యమని ఆర్థికంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు నష్టపోయామని ప్రభుత్వం ఎకరాకు రూ.40 వేలు చెల్లచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండలంలో 15,500 ఎకరాల్లో వరి,3,800 ఎకరాల్లో పత్తి సాగు […]

    The post భారీ వర్షానికి తడిసి ముద్దైన వరి, పత్తి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment