• Login / Register
  • Site Logo

    భారీ నిర్లక్ష్యం..! కాలం చెల్లిన పానీయం విక్రయం

    Rss వార్తలు

    నవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్  పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో గల బెంగళూరు బేకరీ, కేక్ హౌస్ లో కాలం చెల్లిన (ఎక్స్పైరీ) శీతల పానీయం విక్రయించిన ఘటన కలకలం రేపింది. కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన హరికృష్ణ రామాజీపేట గ్రామంలో శుభకార్యానికి వెళ్తూ బేకరీలో బి నేచురల్ మిక్స్డ్ ఫ్రూట్ పానీయం కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత పిల్లలకు తాగించారు. తదుపరి బంధువులు ఆ డబ్బాపై ఈ నెల 21వ తేదీకి ఎక్స్పైరీ అయిందని […]

    The post భారీ నిర్లక్ష్యం..! కాలం చెల్లిన పానీయం విక్రయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment