నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారం భారత్లో పర్యటించనున్నారు. రాజస్థాన్లోని “సరస్సుల నగరం”గా ప్రసిద్ధి చెందిన ఉదయ్పుర్లో జరిగే ఓ వివాహ వేడుకకు ఆయన కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. నవంబర్ 21, 22 తేదీల్లో ఈ వేడుక జరగనుంది. ఓ ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త కుమారుడి డెస్టినేషన్ వెడ్డింగ్ను ఉదయ్పుర్లోని పిచోలా సరస్సు మధ్యలో ఉన్న సుప్రసిద్ధ జగ్ మందిర్ ప్యాలెస్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో […]
The post భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ కుమారుడు appeared first on Navatelangana.
Leave A Comment