• Login / Register
  • Site Logo

    భారత్ వైఖరిలో మార్పు!

    Rss వార్తలు

    ఇజ్రాయిల్‌ ఏకపక్ష చర్యలను ఖండించే అంతర్జాతీయ ప్రకటనకు మద్దతు మరోపక్క ఇజ్రాయిల్‌ పర్యటనకు సిద్ధమవుతున్న మోడీకేంద్రం ద్వంద్వ విధానంపై విమర్శలు న్యూఢిల్లీ : వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చేపడుతున్న ఏకపక్ష చర్యలను ఖండిస్తూ జారీ చేసిన అంతర్జాతీయ సంయుక్త ప్రకటనలో భారత్‌ తన పేరును చేర్చింది. తొలుత 85 దేశాలు విడుదల చేసిన ఈ ప్రకటనలో భారత్‌ భాగస్వామ్యం కాలేదు. అయితే 24 గంటల వ్యవధిలోనే భారత్‌ ఆ ప్రకటనను మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ ఒత్తిడి, […]

    The post భారత్‌ వైఖరిలో మార్పు! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment