• Login / Register
  • Site Logo

    భారత్ విజయం.. మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగిన పీసీబీ చైర్మన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్; టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసి సూపర్-8కు చేరింది. పాక్ వికెట్లు వరుసగా పడుతుండటంతో, ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మ్యాచ్ ముగియకముందే స్టేడియం వదిలి వెళ్లడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమ జట్టు పరాజయాన్ని చూడలేకే ఆయన మధ్యలోనే వెళ్లిపోయారని నెటిజన్లు ఎద్దేవా […]

    The post భారత్ విజయం.. మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగిన పీసీబీ చైర్మన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment