వర్చువల్ ప్రసంగంలో మోడీ న్యూఢిల్లీ : ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను విస్తరించుకునేందుకు భారత్ అవలంబిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానానికి ఆసియాన్ సదస్సు మూల స్తంభమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ సదస్సును ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగిస్తూ భారత్, ఆసియాన్ రెండూ కేవలం వాణిజ్య భాగస్వాములు మాత్రమే కావని, అవి సాంస్కృతిక భాగస్వాములు కూడా అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ఆంక్షలతో ప్రపంచ దేశాలు […]
The post భారత్-ఆసియాన్ బంధం దృఢమైనది appeared first on Navatelangana.
Leave A Comment