నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం పూర్తి ‘అసమతుల్యం’ అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో పేర్కొంది. అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తువులు 18శాతం టారిఫ్లను ఎదుర్కొంటాయని, అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు మరియు నాన్-టారిఫ్ల (దేశీయ పరిశ్రమలకు భద్రత కల్పించే సుంకాలు) అడ్డంకులను సున్నాకి తగ్గించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్మీడియాలో పోస్ట్లో చేసిన ప్రకటన తెలిపింది. టారిఫ్ల రద్దు ఫలితంగా భారతదేశంలోకి అమెరికా వస్తువులు వెల్లువెత్తుతాయని, దీంతో దేశంలోని పారిశ్రామిక రంగంతో పాటు కార్మికుల జీవనోపాధిపై ప్రతికూల […]
The post భారత్-అమెరికాల వాణిజ్య ఒప్పందం ‘అసమతుల్యం’: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment