• Login / Register
  • Site Logo

    భారత్పై భారమే..!

    Rss వార్తలు

    శాతాల చెల్లింపుపై గందరగోళం న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌తో సుంకాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే భారత ఉత్పత్తులపై ఇప్పటి నుంచి 10 శాతం టారిఫ్‌ మాత్రమే వసూలు చేయనున్నట్టు అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. వాణిజ్య భాగస్వాములపై ట్రంప్‌ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చిన తర్వాత ఇప్పుడు భారత ఎగుమతులపై విధించే సుంకాలు ఎలా […]

    The post భారత్‌పై భారమే..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment