న్యూఢిల్లీ : దిగ్గజ ప్రయివేటు రంగ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 89 శాతం వృద్ధితో రూ.6,791.7 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,593.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.41,473.3 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. గడిచిన క్యూ2లో 25.7 శాతం పెరిగి రూ.52,145.4 కోట్లుగా చోటు చేసుకుంది. భారత వ్యాపార రెవెన్యూ 22.6 శాతంగా వృద్ధితో […]
The post భారతీ ఎయిర్టెల్ లాభాల్లో 89 శాతం వృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment