– గుణాత్మకమైన విద్యతోనే భవిష్యత్ :మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావునవతెలంగాణ -సుల్తాన్ బజార్వందేమాతర గీతం ఆనాడు యావత్ భారతదేశాన్ని ఉద్యమస్ఫూర్తితో నడిపించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి […]
The post భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతర గీతం appeared first on Navatelangana.
Leave A Comment