ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖలో చర్యలు చేపట్టాలని సీఎస్ కె రామకృష్ణారావు సూచించారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఇంధన, వైద్య, ఆరోగ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టీజీఐఐసీ, భారత ఫ్యూచర్ సిటీ , ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తదితర శాఖల పనితీరుపై విభాగాల వారీగా సమీక్ష చేశారు. […]
The post భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment