• Login / Register
  • Site Logo

    భవనంపై నుంచి పడి బాలుడి మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ మంచిర్యాల : ఆడుకుంటున్న సమయం లో కాలు జారీ బాలుడు ఐదు అంతస్థుల భవనం పై నుండి క్రింద పడి దుర్మరణం చెందాడు.మంచిర్యాల లో జరిగిన ఈ ఘటన తో బాలుడి కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన బాలసంకుల రాజా శేఖర్, శృతి దంపతులకు కూతురు సహస్ర, కొడుకు సహార్శ్ (10). కుటుంబ సభ్యలతో కలిసి నిర్మల్ లో నివాసం ఉంటూ […]

    The post భవనంపై నుంచి పడి బాలుడి మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment