• Login / Register
  • Site Logo

    భరణం పెంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన షమీ భార్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్‌ ఇండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ మాజీ భార్య హసీన్‌ జహాన్‌ రూ.4 లక్షల భరణం సరిపోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెలకు కనీసం రూ.10 లక్షలు భరణంగా నిర్ణయించాలని ఆమె కోరారు. పెరుగుతున్న జీవన వ్యయాలను, షమీ అధిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసి, ఆయన సమాధానం కోరింది. “నెలకు రూ.4 లక్షలు ఇప్పటికే […]

    The post భరణం పెంచాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన షమీ భార్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment