– ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రారంభించిన అధికారులునవతెలంగాణ – రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన గ్రామీణ వైద్యుడు సదుల సంతోష్-సువర్ణ దంపతులు శివాలయం ఆవరణలో దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను నిర్మించారు. భక్తులు ఒకే ప్రదేశంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా ప్రత్యేకంగా స్పర్శ శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సదుల సంతోష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విస్తరించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శనం చేసుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక […]
The post భక్తులకు అరుదైన అవకాశం-12 జ్యోతిర్లింగాలు ఒకేచోట appeared first on Navatelangana.
Leave A Comment