వచ్చే త్రైమాసికం నుంచే ఉత్పత్తిఒలెక్ట్రా గ్రీన్టెక్ వెల్లడినవతెలంగాణ – హైదరాబాద్బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ వెల్లడించింది. వచ్చే త్రైమాసికం నుంచే వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు ఎంఇఐఎల్కు చెందిన ఒలెక్ట్రా ఓ ప్రకటనలో పేర్కొంది. భారత ఇవి బస్ రంగంలో తొలిసారిగా ఒలెక్ట్రా అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ ప్యాక్కు లభించిన సర్టిఫికేషన్ సంస్థకు కీలక మైలురాయిగా నిలిచిందని సంస్థ ఎండీ మహేష్ బాబు వెల్లడించారు. ఇది సంస్థ […]
The post బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో నూతన బస్సుల తయారీ appeared first on Navatelangana.
Leave A Comment