అర్థ సెంచరీతో రాణించిన అభిషేక్మెల్బోర్న్ టీ20లో ఆసీస్ ఘన విజయంనిప్పులు చెరిగిన హాజిల్వుడ్, ఎలిస్, జేవియర్ మెల్బోర్న్ స్టేడియం 82438 మంది అభిమానులతో కిక్కిరిసిన వేళ.. టీ20 ధమాకాలో టీమ్ ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు. పొట్టి ఫార్మాట్ వరల్డ్ నం.1 భారత్ బ్యాట్తో ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ఆసీస్ పేస్ త్రయం నిప్పులు చెరుగగా భారత్ 125 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని కంగారూలు 13.2 ఓవర్లలోనే ఊదేసింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా […]
The post బ్యాటర్లు విఫలం appeared first on Navatelangana.
Leave A Comment