• Login / Register
  • Site Logo

    బ్యాంకు లింకేజ్ పై సమావేశం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – డిచ్ పల్లిడ్వాక్రా గ్రూపులకు అందజేసే బ్యాంకు లింకేజ్ లోనై గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యక్రమంలో సిసి లు, విఒఎ లతో బ్యాంకు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ శ్రీలత, రీజినల్ అగ్రికల్చర్ అధికారి భైరవ్ నాథ్ జాదవ్, ఇందల్ వాయి బ్యాంకు మేనేజర్ విక్రం ముత, ఆర్డీఓ రాజేందర్ మెంటే,ఎపిఎం రాపోలు సునీత మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంక్ ద్వారా […]

    The post బ్యాంకు లింకేజ్ పై సమావేశం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment