• Login / Register
  • Site Logo

    బొల్లారంలో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

    Rss వార్తలు

    పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు..నవతెలంగాణ – వేములవాడ రూరల్వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం లాంఛనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ప్రారంభించారు. రైతులకు మరింత సౌలభ్యం, పూర్తి పారదర్శకతతో ధాన్యం కొనుగోళ్లు సాగించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రొండి రాజు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడంలో ఎటువంటి […]

    The post బొల్లారంలో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment