• Login / Register
  • Site Logo

    బొగ్గు గని పేలుడుపై దర్యాప్తు కమిటీ చీఫ్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : మేఘాలయ అక్రమ బొగ్గుగని పేలుడు ఘటనపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ కేంద్ర మైనింగ్‌ చట్టాలకు జవాబుదారీతనాన్ని మరియు రాజ్యాంగపరమైన మినహాయింపులను నిర్ణయించనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొంది. 1952 కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ కింద నియమించిన ఈ కమిటీలో రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి హెచ్‌.నాంగ్‌ ప్లుహ్‌, మాజీ ఐఎఎస్‌ అధికారి […]

    The post బొగ్గు గని పేలుడుపై దర్యాప్తు కమిటీ చీఫ్‌గా రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment