పౌర సమాజం స్పందించకపోతే భవిష్యత్ మరింత ప్రమాదకరం పేదల కోసం పనిచేసే మావోయిస్టులతో చర్చలెందుకు జరపరు? : రౌండ్టేబుల్ సమావేశంలో వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నేతలునేడు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకేంద్రం తీరును తప్పుబడుతూ సంతకాల సేకరణ నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను హత్యచేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్టు గురువారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే […]
The post బూటకపు ఎన్కౌంటర్లను ఖండిద్దాం appeared first on Navatelangana.
Leave A Comment