3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూర్కు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్ట్లకు రూ. 5,454 కోట్లు : రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకొత్తగా రాష్ట్రానికి ప్రకటించిన మూడు హైస్పీడ్ ట్రైన్స్ తో త్వరలోనే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్ గా హైదరాబాద్ మారబోతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. రవాణా […]
The post బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్గా హైదరాబాద్ appeared first on Navatelangana.
Leave A Comment