వారి ఆలోచనలే సకల సమస్యలకు పరిష్కారం : ఉప ముఖ్యమంత్రి భట్టి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలో ప్రజాప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వారి ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని అన్నారు. బుధవారం హైదరాబాద్లోని నెక్లెస్రోడ్ సర్కిల్ అబేద్కర్ స్మృతివనం వద్ద విశ్వశాంతిని కాంక్షిస్తూ పాదయాత్ర చేస్తున్న థాయిలాండ్, భారతీయ బౌద్ధ సన్యాసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖమంత్రి […]
The post బుద్ధుడు, అంబేద్కర్ మార్గంలో మా పాలన appeared first on Navatelangana.
Leave A Comment