నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా బ్లాక్ కూటమి ప్రచారంపై ఫోకస్ పెట్టింది.ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్గాధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కన్హయ్య కుమార్, స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్తో సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ పాల్గొననున్నారు. స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో బీహార్ ఎఐసిసి ఇన్ఛార్జి కృష్టా అల్లవారు, బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కె.సి […]
The post బీహార్ ఎన్నికలు..ప్రచారానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ appeared first on Navatelangana.
Leave A Comment