పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలి : బీసీ జేఏసీ నాయకులుఇందిరాపార్క్ వద్ద ధర్మపోరాట దీక్ష నవతెలంగాణ – ముషీరాబాద్బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమేనని బీసీ జేఏసీ నాయకులు అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారికే తాము వ్యతిరేకమని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద గురువారం బీసీ జేఏసీ నాయకులు […]
The post బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమే.. appeared first on Navatelangana.
Leave A Comment