– బిబిపేట మత్స్యకారుల సంఘం నాయకులునవతెలంగాణ – కామారెడ్డిశనివారం కామారెడ్డి జిల్లాలో సత్య కన్వెన్షన్ హాల్ జరగబోయే బీసీ ఆక్రోష సభకు పెద్ద ఎత్తున తరలి ఆ సభను విజయవంతం చేస్తామని మత్స్యకారుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బిబిపేట మండల కేంద్రంలో వారు సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. బీసీల 42 శాతం రిజర్వేషన్లు సాధించే క్రమంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఆక్రోశ సభను విజయవంతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ […]
The post బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేద్దాం appeared first on Navatelangana.
Leave A Comment