• Login / Register
  • Site Logo

    బీజేపీ హయాంలో అన్ని వ్యవస్థలూ దుర్వినియోగం

    Rss వార్తలు

    ఓట్‌ చోరీతో ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలువ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణకాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌బీఆర్‌ఎస్‌ గెలుపు సోషల్‌ మీడియాలోనే : పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీజేపీ హయాంలో దేశంలోని స్వతంత్ర సంస్థలన్నీ దుర్వినియోగమవు తున్నాయని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ, ఎలక్షన్‌ కమిషన్‌ లాంటి వాటిని మోడీ సర్కార్‌ తన ఇష్టానుసారంగా వాడుకుంటోందని ఆమె విమర్శించారు. ఎల్‌ఐసీని, […]

    The post బీజేపీ హయాంలో అన్ని వ్యవస్థలూ దుర్వినియోగం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment