• Login / Register
  • Site Logo

    బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది: కాంగ్రెస్ నేత వీహెచ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదారాబాద్: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనలను తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తాము శక్తిమేర అన్ని విధాలా కృషి చేశామని, కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక […]

    The post బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది: కాంగ్రెస్ నేత వీహెచ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment