• Login / Register
  • Site Logo

    బీజేపీ పేదలను పట్టించుకోదు: టీపీసీసీ చీఫ్

    Rss వార్తలు

    కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందిఉపాధి హామీ చట్టంపై బీజేపీ మొండి వైఖరి నవతెలంగాణ – ఆలేరు రూరల్మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం వల్ల దేశంలోని పేదలు రెండు పూటల భోజనం చేసే పరిస్థితి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  అన్నారు. ఆలేరు మండలం మందన పల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పేరు మార్పుకు నిరసనగా పెద్ద ఎత్తున పేద ప్రజలతో నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]

    The post బీజేపీ పేదలను పట్టించుకోదు: టీపీసీసీ చీఫ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment