• Login / Register
  • Site Logo

    బీజేపీది అణచివేత పాలన

    Rss వార్తలు

    అగర్తల బహిరంగ సభలో సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందా కరత్‌ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలికార్పొరేట్లకు గిరిజనుల భూములు.. అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోబీజేపీ అణచివేత పాలన, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రజానీకం ఏకం కావాలని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందా కరత్‌ పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన భూములు, జీవనోపాధిని గుంజుకుంటుందని విమర్శించారు. ఆ కాషాయపార్టీని అధికారం నుంచి తొలగించడానికి ఐక్య […]

    The post బీజేపీది అణచివేత పాలన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment