ఇద్దరు మావోయిస్టులు మృతిమందుపాతర్లను నిర్వీర్యం చేసిన భద్రతాబలగాలు నవతెలంగాణ-చర్లఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా సౌత్ బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు బుధవారం డీఆర్డీ బలగాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో గురువారం ఉదయం ఇద్దరు మావోయిస్టులు […]
The post బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment