ఓటర్ల జాబితాలో 11 లక్షల మంది నకిలీ ఓటర్లు : కాంగ్రెస్ ముంబయి : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల కోసం శుక్రవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 11 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ముంబయి కాంగ్రెస్ ఆరోపించింది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి.. ఈ చర్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరింది. జిల్లా కలెక్టర్లు, […]
The post బీఎంసీలో ఓట్చోరీ appeared first on Navatelangana.
Leave A Comment