– దండు పాళ్యం బ్యాచ్ పేరు వారికే వర్తిస్తుంది : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్బీఆర్ఎస్ నేతలు బందిపోటు దొంగలకు మించిపోయారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల గృహసముదాయంలో ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేలు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్ యాదవ్లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కేబినెట్ను […]
The post బీఆర్ఎస్ నేతలు బందిపోటు దొంగలకు మించినోళ్లు appeared first on Navatelangana.
Leave A Comment