• Login / Register
  • Site Logo

    బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

    Rss వార్తలు

    ఫర్నీచర్‌ ధ్వంసంమణుగూరులో 144 సెక్షన్‌ అమలు నవతెలంగాణ-మణుగూరుబీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసి, విలువైన ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో 2వ సారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు 2021లో బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మణుగూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకు న్నారంటూ పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్‌ నాయకులు సుందరయ్య […]

    The post బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment