– రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి ఎస్ఈ– జోనల్ సూపరింటెండెంట్ ఇంజినీర్, కంప్యూటర్ ఆపరేటర్పై కేసు– మరో కేసులో డిప్యూటీ ఈవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్..నవతెలంగాణ-కేపీహెచ్బీ/సిటీబ్యూరోఅధికార దుర్వినియోగానికి పాల్పడుతూ భారీ లంచం డిమాండ్ చేసిన ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చిన్నారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆయనతోపాటు కంప్యూటర్ […]
The post బిల్లుల క్లియరింగ్కు రూ.30 లక్షల లంచం appeared first on Navatelangana.
Leave A Comment