• Login / Register
  • Site Logo

    బిల్లులు పెండింగ్ ఉండకుండా చూడాలి: జీఎంలు సుంకర, కొలిపాక

    Rss వార్తలు

    నవతెలంగాణ – రామగిరి 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయని అకౌంటింగ్ పరంగా పెండింగ్ ఉన్న బిల్లు లను త్వరితగతిన పూర్తిచేయాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు. సోమవారం జిఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు ముఖ్య అతిథులుగా […]

    The post బిల్లులు పెండింగ్ ఉండకుండా చూడాలి: జీఎంలు సుంకర, కొలిపాక  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment