నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోటే బిక్షపతి, ముడుగుల ఉపేందర్ , మోటే నరసింహ, వడ్డెరి రాజు లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ సింగల్ […]
The post బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. appeared first on Navatelangana.
Leave A Comment