• Login / Register
  • Site Logo

    బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..

    Rss వార్తలు

    నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని  హనుమాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోటే బిక్షపతి, ముడుగుల ఉపేందర్ , మోటే నరసింహ, వడ్డెరి రాజు లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి  సమక్షంలో  చేరారు.ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే  గులాబీ కండువా  కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు,  మాజీ సింగల్ […]

    The post బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment