నవతెలంగాణ హైదరాబాద్: బాలల భవిష్యత్తుకు తోడుగా ముందుకు వచ్చిన సెక్యూర్ ఎక్స్పర్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండియా), పిఆర్ వేర్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంవి టెక్ ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఐటీ సంస్థలు ( ఇండియా-యూకె) బాలల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఆదర్శ ఫౌండేషన్ వద్ద ఉన్న చిన్నారుల అవసరాన్ని తెలుసుకొని వారికి కంపెనీల యాజమాన్యం వారి టీంతో కలిసి యూనిఫార్మ్లు, నెలకు సరిపోయే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రోజంతా […]
The post బాలల భవిష్యత్తుకు తోడుగా నిలిచిన ఐటీ సంస్థలు appeared first on Navatelangana.
Leave A Comment