• Login / Register
  • Site Logo

    బాన్సువాడలో చెదురుమదురు ఘటనలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్చెదురుమదురు ఘటనల మధ్య బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు 73.66% పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాన్సువాడ ఉదయం మందకొండగా సాగిన మధ్యాహ్నం వరకు 50శాతంతో సాయంత్రానికి మరింత శాతం పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఆశించినట్లు  ఓట్ల శాతం పెరిగింది.  చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని పోలీసులు చెప్పారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి కోరారు. […]

    The post బాన్సువాడలో చెదురుమదురు ఘటనలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment