• Login / Register
  • Site Logo

    బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..

    Rss వార్తలు

    ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్…సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఇంఛార్జి కలెక్టర్..సదరం శిబిరం పరిశీలన…నవతెలంగాణ- రాజన్న సిరిసిల్లవైద్యులు రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ముందుగా దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ […]

    The post బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment