రోడ్డు పనులు ఇప్పటిదాకా ఎందుకు ఆగాయో బీజేపీ ఎంపీ చెప్పాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీజిల్లా నేతలతో కలిసి ఘటనా స్థలం పరిశీలన.. బాధితులకు పరామర్శ నవతెలంగాణ- చేవెళ్లరోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని పార్టీ రాష్ట్ర నాయకులు డీజీ, రంగారెడ్డి జిల్లా […]
The post బాధిత కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment