• Login / Register
  • Site Logo

    బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన గుంటి హోటల్ మల్లయ్య సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న జగన్ యువసేన సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించారు. ఈ మేరకు సోమవారం బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ యువసేన సభ్యులు రూ.5వేల నగదు ఆర్థిక సహాయంతో పాటు 25కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జగన్ యువసేన సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు జగన్ యువసేన ఎల్లవేళల […]

    The post బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment