నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన గుంటి హోటల్ మల్లయ్య సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న జగన్ యువసేన సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించారు. ఈ మేరకు సోమవారం బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ యువసేన సభ్యులు రూ.5వేల నగదు ఆర్థిక సహాయంతో పాటు 25కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జగన్ యువసేన సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు జగన్ యువసేన ఎల్లవేళల […]
The post బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత appeared first on Navatelangana.
Leave A Comment