• Login / Register
  • Site Logo

    బాంబ్ బ్లాస్ట్ కేసు.. NIAకు అప్పగింత

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరింగి. దీనిపై తాజాగా స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ.. నిందితులెవరైనా సరే వదిలిపెట్టబోమన్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్‌ఐఏ టీమ్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించిన ముగ్గురు అనుమానితుల్ని పుల్వామాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో […]

    The post బాంబ్ బ్లాస్ట్ కేసు.. NIAకు అప్పగింత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment