• Login / Register
  • Site Logo

    బస్సు ప్రమాదం..డ్రైవర్కు రిమాండ్.. పరారీలో యజమాని

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు జిల్లాలో 19 మందిని బలిగొన్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను మంగళవారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. మరోవైపు, బస్సు యజమాని వి.వినోదకుమార్ పరారీలో ఉన్నారని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి దాటిన […]

    The post బస్సు ప్రమాదం..డ్రైవర్‌కు రిమాండ్.. పరారీలో యజమాని appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment