• Login / Register
  • Site Logo

    బస్వాపురం నిర్వాసితులకు ప్రభుత్వాల నమ్మకద్రోహం

    Rss వార్తలు

    చిన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలిప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని చూస్తూ ఊరుకోం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్యబస్వాపురం (నృసింహ) ప్రాజెక్టును పరిశీలించిన బృందం నవతెలంగాణ-భువనగిరిబస్వాపురం (నృసింహ) ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ప్రభుత్వాలు నమ్మకద్రోహం చేశాయని, చిన్న నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపురం(నృసింహ) ప్రాజెక్టును వీరయ్యతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, […]

    The post బస్వాపురం నిర్వాసితులకు ప్రభుత్వాల నమ్మకద్రోహం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment