బస్తర్ పాండమ్ను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలు జగదల్పూర్ : ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గత నాలుగు దశాబ్దాలుగా చత్తీస్ఘడ్ లోని బస్తర్ ప్రాంతంలో నెలకొన్న భయాందోళనల వాతావరణం పూర్తిగా సమసిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జగదల్పూర్లో బస్తర్ పాండమ్ (ఉత్సవం) ను శనివారం రాష్ట్రపతి ప్రారంభించారు. గోండీ పదమైన పాండమ్ అంటే పండుగ, ఉత్సవమని అర్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బస్తర్ పాండమ్ను ఏటా జరుపుతోంది. గిరిజన కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా డివిజనల్ […]
The post బస్తర్లో భయం పోయింది appeared first on Navatelangana.
Leave A Comment