• Login / Register
  • Site Logo

    బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి..

    Rss వార్తలు

    యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్టానికి మొండిచేయి చూపిందని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్య,వైద్యానికి బడ్జెట్ కేటాయింపులో 3% కూడా దాటలేదన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఊసే లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని, ములుగులో గిరిజన యూనివర్సిటీ పేరే లేదని, ఘనపూర్ […]

    The post బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment