కేంద్ర మంత్రి బండి సంజయ్కు విప్ ఆదిశ్రీనివాస్ సవాల్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్ర మంత్రులంతా అవినీతికి పాల్పడుతుంటే వారికి కొందరు ఐఏఎస్లు సహకరిస్తున్నారంటూ బట్టగాల్సి మీద వేయడం సరిగాదనీ, దమ్ముంటే, ఆధారాలతో చూపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. గతంలో కూడా అనేక సార్లు ఇలానే మాట్లాడి ఆ తర్వాత కనిపించకుండా పోయారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.కరీంనగర్ కార్పొరేషన్లో అటూఇటూ కాకుండా గెలిచిన […]
The post బట్టగాల్చి మీద వేయొద్దు..ఆధారాలుంటే చూపెట్టు appeared first on Navatelangana.
Leave A Comment