• Login / Register
  • Site Logo

    బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ భారీ షాక్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ షాకిచ్చింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో బంగ్లాదేశ స్థానంలో స్కాట్లాండ్ టీంను భ‌ర్తీ చేసింది. ఈమేర‌కు ఐసీసీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 7న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నికి భార‌త్-శ్రీ‌లంక దేశాలు సంయుక్తం ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఇటీవ‌ల బంగ్లాదేశ్‌లో చెల‌రేగిన రాజ‌కీయ సంక్షోభంతో ఆ దేశంలోని మైనార్టీలైన హిందువుల‌పై […]

    The post బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ భారీ షాక్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment