• Login / Register
  • Site Logo

    బంగ్లాదేశ్లో ముగిసినా పోలింగ్..కౌంటింగ్ షురూ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి 47.91 శాతం పోలింగ్‌ జరుగినట్లు ఆ దేశ‌ ఎన్నికల సంఘం తెలిపింది. అయితే అధికారులు ఊహించినవిధంగానే పోలింగ్‌ సమయంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఖుల్నా 2 నియోజకవర్గంలో జమాత్‌ నాయకులు, కార్యకర్తలు జరిపిన దాడిలో బీఎన్‌పీ నాయకుడు మోహిబజ్జమాన్‌ కొచ్చి మృతి చెందారు. బంగ్లాదేశ్‌ ఎన్నికల చరిత్రలో.. పోలింగ్‌ సమయంలో ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు […]

    The post బంగ్లాదేశ్‌లో ముగిసినా పోలింగ్‌..కౌంటింగ్ షురూ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment