నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న దుగ్యాల ప్రణీత్రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ప్రణీత్రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్గానే […]
The post ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రణీత్రావు డీఎస్పీ హోదా రద్దు appeared first on Navatelangana.
Leave A Comment